BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
ఆర్సీబీ ‘విక్టరీ సెలబ్రేషన్స్’ సందర్భంగా తొక్కిసలాటలో 11 మంది మృతి: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య
ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకున్న 'రాయల్ చాలెంజర్స్ బెంగళూరు'(ఆర్సీబీ) జట్టు 'విక్టరీ సెలబ్రేషన్స్' సందర్భంగా చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారని, మరో 33 మంది గాయపడ్డారని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు.
ఎర్రగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏం జరుగుతోంది? అనుమానం ఆ స్వీట్పైనే
హైదరాబాద్ ఎర్రగడ్డలోని ప్రభుత్వ మానసిక వైద్యశాలలో 90 మందికి పైగా రోగులు మళ్లీ అనారోగ్యం పాలయ్యారు. ఒకరు మరణించారు. ఆహార కల్తీ వల్ల ఇలా జరిగి ఉండొచ్చని ఆసుపత్రి వర్గాలు భావిస్తున్నాయి.
ఎక్కువసార్లు ఐపీఎల్ ట్రోఫీ అందుకున్న ఆటగాళ్లు ఎవరంటే
చాలా ఏళ్లుగా ఐపీఎల్ ఆడుతోన్న ఎంతోమంది క్రికెటర్లకు ఈ ట్రోఫీని అందుకోవడం ఒక కల. అయితే, అతి కొద్ది ప్లేయర్లు మాత్రం ఈ ట్రోఫీని పలుమార్లు గెలుపొందారు. మరి.. ఎక్కువసార్లు ఈ కప్ అందుకున్న ఆటగాళ్లు ఎవరో చూడండి..
వీడియో, సూడాన్: దయనీయంగా లక్షలాది చిన్నారులు, వ్యవధి 3,00
సైన్యం, రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్కు మధ్య కొనసాగుతున్న అంతర్యుర్ధం కారణంగా సూడాన్ వ్యాప్తంగా 40 లక్షల మంది చిన్నారులు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు.
కన్నడం తమిళం నుంచి పుట్టిందా, కమల్ హాసన్ వ్యాఖ్యల అంతరార్థం ఏంటి?
ఒక దశలో తమిళం ద్రావిడ భాషలకు మాత్రమే కాకుండా ప్రపంచంలోని అన్ని భాషలకు మాతృభాష అనే వాదనను ముందుకు వచ్చింది. అయితే, భాషా పరిశోధకులు మాత్రం దీనిపై ఆచితూచి మాట్లాడుతున్నారు.
తల్లి అయ్యేవారికి అత్యంత ప్రమాదకరమైన దేశం - ఇక్కడ ప్రతి 7 నిముషాలకు ఒక తల్లి మరణం
ఒక మహిళ లేబర్ రూమ్లో బిడ్డకు జన్మనిస్తున్నప్పుడు ఆ శిశువు తల ఇరుక్కు పోయింది. మూడు రోజులు ఆమె అలాగే లేబర్రూమ్లో ఉండాల్సి వచ్చింది.
కడబంతి వరకు కన్నీళ్లను అదుపు చేసుకున్న కోహ్లీ, ఆర్సీబీతో అంత అనుబంధం ఎందుకంటే...
తడిచిన కళ్లను కొన్నిసార్లు అతను కనపడకుండా ఉంచేందుకు ప్రయత్నించాడు. కొన్నిసార్లు తలపైకెత్తి ఆకాశం వంక చూశాడు. పంజాబ్ కింగ్స్ను ఆరు పరుగుల తేడాతో ఆర్సీబీ ఓడించిన వెంటనే విరాట్ కోహ్లీ ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
ఐపీఎల్ ఫైనల్: ఆర్సీబీ విజయం, 18 సంవత్సరాల నిరీక్షణకు తెర
అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ జట్టుపై ఆర్సీబీ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పంజాబ్ జట్టు లక్ష్యం ఛేదించలేకపోయింది.
సనా: ఈ 17 ఏళ్ల యూట్యూబర్ను ఎందుకు హత్య చేశారు, హత్యకు ముందు ఏం జరిగింది?
‘‘సోమవారం ఒక వ్యక్తి అకస్మాత్తుగా మా ఇంట్లోకి ప్రవేశించి నా కూతురుపై కాల్పులు జరిపాడు. రెండు బుల్లెట్లు ఆమె ఛాతీలోకి దూసుకెళ్లాయి" అని తల్లి వివరించారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్లో
జాతీయం
ఫీచర్లు
వధువు, వరుడి కోసం ఆన్లైన్లో వెతుకుతున్నారా, మోసపోకుండా ఈ 10 విషయాలు గుర్తుంచుకోండి..
ఆన్లైన్ ద్వారా జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. సైబర్ నేరాలు తగ్గించడానికి ప్రయత్నిస్తున్న సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ మోసాల నివారణకు కొన్ని సూచనలు చేసింది.
ఏలియన్స్: వేరే గ్రహంపై జీవరాశి ఉంటే అవి మనిషి కంటే తెలివైనవి అయ్యే అవకాశం ఉందా? శాస్త్రవేత్తలు ఏమంటున్నారు
మరో గ్రహంపై జీవరాశి మనుగడ ఉందని ''బలమైన ఆధారాలు'' చెబుతున్నది అంగారకుడి గురించో, లేక శుక్రుడి గురించో కాదు. ట్రిలియన్ మైళ్ల దూరంలో, మరో నక్షత్రం చుట్టూ తిరుగుతున్న వేరే గ్రహం గురించి.
కొబ్బరి బోండంలోకి నీళ్లు ఎలా వస్తాయి?
కొబ్బరి చెట్టును 'ట్రీ ఆఫ్ లైఫ్' అని పిలుస్తారు. ఎందుకంటే కొబ్బరి చెట్టులోని ప్రతీ భాగం మనకు ఏదో ఒక విధంగా పనికొస్తుంది. లేతగా, ఆకుపచ్చ రంగులో ఉండే కొబ్బరికాయలో నిండుగా నీళ్లు ఉంటాయి. ఆరు నుంచి ఎనిమిది నెలల వయస్సున్న కొబ్బరి కాయలను లేత కొబ్బరిగా పరిగణిస్తారు.
జ్వాలాపురం: ఆదిమానవుడి చరిత్ర, టన్ను వెయ్యి రూపాయలకు అమ్ముకుంటున్నారు
దాదాపు 60 వేల ఏళ్ల క్రితం మనిషి ఆఫ్రికా నుంచి భారత్ వచ్చాడని శాస్త్రవేత్తలు వేసిన అంచనాను జ్వాలాపురం సవాల్ చేసింది. 74 వేల ఏళ్ల క్రితమే మనిషి ఇక్కడ సంచరించాడు అనే కొత్త ప్రతిపాదన ముందుకు తెచ్చింది.
ఒంటిమిట్ట ఆలయంలో రాములవారి కల్యాణం శ్రీరామనవమి రోజున ఎందుకు చేయరు?
ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో మాత్రం శ్రీరామ నవమి పర్వదినాన కాకుండా నాలుగు రోజులు ఆలస్యంగా చతుర్దశి పౌర్ణమి రోజున కల్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అది కూడా సంధ్యకాలంలో, వెన్నెల వెలుగుల్లో కల్యాణం నిర్వహిస్తారు. ఆలయ ప్రధాన అర్చకులు ఏం చెప్పారంటే..
అంతర్జాతీయం
ఆరోగ్యం
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.